General News

భాగ్యలక్మీ ఆలయం నుంచే – కాశ్మీర్ ఫైల్స్ మూవీ : దర్శకుడు వివేక్

చార్మినార్, మార్చి 10 (ఇయ్యాల తెలంగాణ) : కాశ్మీర్ ఫైల్స్ మూవీ  టీమ్ బుధవారం చార్మినార్ భాగ్యలక్మీ టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా… Read More

ప్రయివేటీకరణపై మేధావుల మధన సదస్సు

 హైదరాబాద్, మార్చి 7 (ఇయ్యాల తెలంగాణ) : ప్రయివేటీకరణపై మేధావుల మధన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి. మురళీధర్… Read More

పెరగనున్న విద్యుత్‌ ఛార్జీలు – మెట్రో ప్రయాణాలపై భారం పడబోతోందా?

హైదరాబాద్‌, మార్చి 5 ఇయ్యాల తెలంగాణ :తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలను పెంచడం వల్ల మెట్రో ప్రయాణికులపై అదనపు భారం పడబోతోందా? విద్యుత్‌ ఛార్జీల పెంపునకు మెట్రో ప్రయాణాలకు సంబంధం ఏంటి?… Read More

గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలి

హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలని ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు సురేష్… Read More

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరం

హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరమని తెలంగాణ జన సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి దర్మార్జున్ పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి టీజేఎస్ పార్టీ… Read More

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత

 శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచలేదు  భక్తుల రద్దీకి అనుగుణంగా రుచికరమైన అన్నప్రసాదాలు                     … Read More

పాకిస్తాన్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

ఇస్లామాబాద్‌ మార్చి  4 (ఇయ్యాల తెలంగాణ) :  పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి 30 మంది చనిపోయారు, మరో 56 మంది గాయాలపాలయ్యారు. కిస్సా ఖ్వాని బజార్‌… Read More

జార్ఖండ్‌ సైనిక కుటుంబాలకు సాయం సరే… తెలంగాణ అమరుల సంగతేమిటి ?

 హైదరాబాద్‌ మార్చ్‌ 4 ( ఇయ్యాల తెలంగాణ ) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటన పై తెలంగాణ వైఎస్‌ ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల… Read More

నగరంలో అవసరమైన చోట RUB లు, ROB లు: మంత్రి KTR

హైదరాబాద్‌ మార్చ్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) :హైదరాబాద్‌ నగరంలో అవసరమైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.… Read More

దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలి.. తెలంగాణ సిఎం కేసీఆర్‌

రాంచీ, మార్చి 4 (ఇయ్యాల తెలంగాణ)  : దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి .. అందుకే భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం… Read More