General News

ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలు వద్దు మద్రాస్‌ హైకోర్టు

 చెన్నై జూన్‌ 25 (ఇయ్యాల తెలంగాణ ):ఆలయాల ఉత్సవాల్లో వ్యక్తిగత మర్యాదలువద్దని మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌స్పష్టం చేసింది. శివగంగై జిల్లా సింగంపునరి మలైకోట గ్రామంలో హిందూ… Read More

శ్రీశైల దేవస్థానంలో జూన్‌ 29న శ్రీస్వామివారికి సహస్ర ఘాట్టాభిషేకం

శ్రీశైలం జూన్  24 (ఇయ్యాల తెలంగాణ ) :సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో జూన్‌ 29, తొలిఏకాదశి… Read More

రాష్ట్ర స్థాయికి 6 ప్రదర్శనలు ఎంపిక – 1 సైన్స్ సెమినార్ ఎంపిక : DEO

హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ)  సైన్స్ సెమినార్ లో విద్యార్థిని ప్రతిభ  '' భారతదేశంలో  సైంటిఫిక్ అకాడమిక్ సంస్థలు అనే అంశంపై  సయ్యద్ అబ్దుల్ ముఖ్తదీర్  9… Read More

స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ –2021 రాష్ట్రస్థాయి పోటీలకు – జిల్లానుండి 1 ప్రాజెక్టు : DEO రోహిణి

హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ , యునిసెఫ్ , ఇన్కిలాబ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు  ప్రతిష్టాత్మకంగా… Read More

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో BC బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ తరహా ఉద్యమం చేస్తాం : R.కృష్ణయ్య

న్యూ ఢిల్లీ, మార్చి 30 (ఇయ్యాల తెలంగాణ) : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టక పోతే మిలిటెంట్ తరహా ఉద్యమం చేస్తామని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం… Read More

తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నారు : వైఎస్ షర్మిల

నల్లగొండ, మార్చి 26 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నా రని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం లో… Read More

డిల్లీ వేదికగా బీసీ ల సమస్యల సాధన – పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పేట్టే కార్యాచరణ

హైదరాబాద్, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) :  డిల్లీ వేదికగా బీసీ ల సమస్యల సాధనలో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పేట్టేలా కార్యాచరణ ను ముమ్మరం చేసినట్లు… Read More

ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ : వైఎస్ షర్మిల

ఆలేరు, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) :  ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ పార్టీ అని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.… Read More

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి : పుస్తే శ్రీకాంత్

హైదరాబాద్, మార్చి 25 (ఇయ్యాల తెలంగాణ) :  కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని హైదరాబాద్ టిఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్చార్జ్  పుస్తే… Read More

ఆరు భారతీయ భాషలకు ప్రాచీన హోదా : కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 24 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాళం, ఒడియా వంటి భాషలకు భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదా కల్పించినట్లు… Read More