Blog

జర్నలిస్ట్‌ మనోజ్‌ చాటింగ్‌ కలకలం

చనిపోవడానికి ముందు పరిస్థితులపై మిత్రలకు మెసేజ్‌గాంధీలో సరైన సౌకర్యాలు  లేవని ఆవేదనహైదరాబాద్‌,జూన్‌8(ఇయ్యాల తెలంగాణ): హైదరాబాద్‌ నగరంలో కోవిడ్‌తో మరణించిన మనోజ్‌ అనే రిపోర్టర్‌ చేసిన  ఛాటింగ్‌ ఇప్పుడు… Read More

రాష్ట్రంలో ప్రమాదకరంగా కరోనా పరిస్థితి

కేసులు  పెరుగుతున్నా పట్టింపులేని సర్కార్‌: బండి]హైదరాబాద్‌,జూన్‌8(ఇయ్యాల తెలంగాణ): రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా  ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రధానంగా కరోనా విషయంలో ప్రభుత్వ… Read More

కరోనా కట్టడికి మోడీ చేసిన సేవలు చరిత్రలో నిలిచి పోతాయి

పారిశుద్ధ్య సిబ్బందికి మరియు ఆశా వర్కర్స్ కు నిత్యావసర సరుకుల పంపిణీ హైదరాబాద్ జూన్ 7 (ఇయ్యాల తెలంగాణ) దేశ ఔన్నత్యం కోసం ప్రధాని మోడీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని… Read More

భక్తులకు దర్శన మివ్వనున్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు

భక్తులకు  దర్శనమివ్వనున్న  చార్మినార్  భాగ్యలక్ష్మి అమ్మవారు హైదరాబాద్ జూన్ 7 (ఇయ్యాల తెలంగాణ) చార్మినార్ భాగ్యలక్ష్మి (మైసమ్మ) దర్శనాలు రేపటి నుంచి అనగా  సోమవారం  ఈ నెల 8 వ తేదీ… Read More

టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పరీక్షలపై తొలిగిన  ఉత్కంఠరంగారెడ్డి, హైదరాబాద్‌ మినహా అంతటా పరీక్షలు సప్లింమెంటరీ సమయంలో ప్రాంతాల  వారికి పరీక్షలు పంజాబ్‌ తరహాలో పరీక్షలు  లేకుండా గ్రేడింగ్ ‌ ఇవ్వాలన్న పిటిషనర్లుహైదరాబాద్‌,జూన్‌6(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణలో పదో… Read More

కరోనా కట్టడికి మాస్కు తప్పనిసరి

తాజాగా హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థజెనీవా,జూన్ ‌6(ఇయ్యాల తెలంగాణ): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సూచన… Read More

తిరుమల లో సిఫార్సు లేఖలకు అనుమతి లేదు

8నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ప్రారంభం  దర్శనం టిక్కెట్లు ఉన్న వారికే మాత్రమే  గదులు  కేటాయింపు: ఇవోతిరుమల,జూన్‌5(ఇయ్యాల తెలంగాణ):  లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల  శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా… Read More

భర్త చితాభస్మాన్ని భార్యకు అప్పగించండి

మధుసూధన్‌ రావు కేసులో హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,జూన్‌,5 (ఇయ్యాల తెలంగాణ): నగరంలోని వనస్థలిపురానికి చెందిన అల్లం పల్లి  మధుసూదన్‌ కరోనా వైరస్‌తో  మృతిచెందాడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది.… Read More

పల్లె ప్రగతితో గ్రామాల అవసరాలు తీరుస్తున్నాం – సీఎస్‌

పారిశుద్ధ పనులతో చెత్తా చెదారం తొలగింపు మొక్కలకు నీరు పోస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్న సీఎస్‌ కామారెడ్డి,జూన్‌5(ఇయ్యా తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వం అమలు … Read More

పర్యావరణ పరిరక్షణ మన విధానం కావాలి

ఒక్కో విద్యార్తి ఒక్కో మొక్క నాటాలి: హరీష్‌ రావుప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్బంగా మొక్కను నాటుతున్న మంత్రి హరీష్ రావు సిద్దిపేట,జూన్‌5(ఇయ్యాల తెలంగాణ):  భూమండలంలో అన్నిటికంటే విలువైనది ప్రకృతి… Read More