Blog

తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ అధ్యక్షునిగా ఎస్. చెన్నయ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ అధ్యక్షునిగా  ఎస్ చెన్నయ్య పదవి బాధ్యతలు చేపట్టారు.రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆదేశాల మేరకు… Read More

BJP నగర అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా

ధర్నాలో పాల్గొన్న సనత్ నగర్ BJP నాయకులు  సనత్ నగర్, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు… Read More

పజ్జన్న సేన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో నిరసన

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : పజ్జన్న సేన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజా ప్రతినిధుల బృందంతో కలసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప సభాపతి తీగుళ్ళ… Read More

వివాహ వేడుకలకు రావాల్సిందిగా ఈటెలకు ఆహ్వానం

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) :   హై  కోర్ట్ సీనియర్ అడ్వకేట్   శ్రీనివాస్ ముదిరాజ్  కూతురు పెళ్లికి  రావలసిందిగా  బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఆహ్వానం… Read More

కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

సోమాజిగూడ, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ… Read More

కేంద్ర బడ్జెట్ 2022-23 ను స్వాగతించిన BJP ఓబీసీ మోర్చా

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఇయ్యాల తెలంగాణ):  రాబోయే పాతికేళ్లలో భారత్‌ను అగ్రదేశంగా నిలపడమే లక్ష్యంగా  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను… Read More

MRPS “జై భీం” దీక్షకు సనత్ నగర్ BJP సంఘీభావం

హైదరాబాద్,ఫిబ్రవరి 4 (ఇయ్యాల తెలంగాణ):  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు భారత  రాజ్యాంగం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దళితరత్న… Read More

గణతంత్ర వేడుకలు – క్యాలెండర్ ఆవిష్కరణ

అల్వాల్, జనవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని అల్వాల్ లోని  మహేశ్వర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జండా పండుగను నిర్వహించారు. ఈ సందర్బంగా  నూతన… Read More

విజయపురి కాలనీ లో ఘనంగా Republic Day వేడుకలు

సికింద్రాబాద్, జనవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : టీఆర్ఎస్ నగర సంయుక్త కార్యదర్శి పెద్దన్న రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయపురి కాలనీ లోఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి.… Read More

అమ్మవారిని దర్శించుకున్న మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి

హైదరాబాద్, జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని గురువారం మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్ దర్శించుకున్నారు.  సందర్బంగా… Read More