ఆశాజ్యోతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : ఆశాజ్యోతి సంక్షేమ సంఘం తరఫున  గాంధీ నగర్ లో బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాలిబండ డివిజన్ కాంటెస్ట్ ఎమ్మెల్యే నరేష్ బీజేపీ నాయకులు  ధర్మ తేజ  భాగ్యనగర్ జిల్లా బీజేపీ  వైస్ ప్రెసిడెంట్ పొన్న వెంకటరమణ, నాయకులు ముఖేష్ భాగ్యనగర్ జిల్లా సెక్రెటరీ పవన్ కుమార్,  ఆశాజ్యోతి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కె బాబు రావు,  వీరస్వామి,  వెంకటాచలం,  పాండు, యాది నారాయణ గిరి తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....