హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) : భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఫూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ముండ్రాయి శ్రీనివాస్, ఏర్పుల విష్ణు నందిపాక చంద్ర శేఖర్ జెగపతి శేఖర్ జె మల్లేష్ మరియు విష్ణు కుమార్ లు పాల్గొన్నారు.
0 కామెంట్లు