Ticker

6/recent/ticker-posts

Ad Code

Madiga అమర వీరులకు ఘన నివాళులు !


హైదరాబాద్, మార్చి 02 (ఇయ్యాల తెలంగాణ) :   మాదిగ అమరవీరులు ధీనోత్సవం సందర్భంగా ట్రూప్ బజార్ చౌరస్తా దగ్గర ఉన్న పొన్నాల సురేందర్ మాదిగ విగ్రహం ముందు నివాళులు  అర్పించారు. ఈ కార్యక్రమం లో ముండ్రాయి శ్రీనివాస్,ములుగు శివ మాదిగ నర్సింహ నేత బి నరేష్ కుమార్ మరియు సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగ అమర వీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని, వారి త్యాగాల పునాదులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయని గుర్తు చేశారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు