హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ఇయ్యాల తెలంగాణ : సైబరాబాద్ కవిూషనరేట్ పరిదిలోని జీడిమెట్ల పియస్ లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన పిల్లల ప్లేజోన్ (ఫీడిరగ్ రూం)ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి..ఈ కార్యక్రమంలో బాలనగర్ డిసిపి సురేష్ కుమార్, ఏసిపి హనుమంతు, సిఐ గడ్డం మల్లేష్ తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు.
పియస్ కి వచ్చే తల్లులకు,భార్యభర్తల తగాదాల్లో పియస్ కి వచ్చే పిల్లలతో పాటు పియస్ సిబ్బంది పిలల్లకు ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్ లను మరిన్ని పియస్ లో విస్తరిస్తామని అన్నారు..
0 కామెంట్లు