హైదరాబాద్ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );చైతన్యపురి జంక్షన్ లో రోడ్డు కుంగిపోయింది. ఎల్బీ నగర్ నుండి దిల్ సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతు గుంత పడిరది. ఎల్బీనగర్ నుండి దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారి పై గుంత కారణంగా వాహనాలు స్లోగా కదులుతున్నాయి. జీహెచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపడుతున్నారు.
0 కామెంట్లు