హైదరాబాద్ సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ); గ్రూప్ 1 రద్దు పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. జూన్ 11 న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ మాధవి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖాలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు, విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
0 కామెంట్లు