Ticker

6/recent/ticker-posts

Ad Code

అమ్మవారిని దర్శించుకున్న మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి

హైదరాబాద్, జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని గురువారం మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్ దర్శించుకున్నారు.  సందర్బంగా ఆమె భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ట్రస్టీ శశికళ ఆలయ సాంప్రదాయ మర్యాదలతో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సంప్రదాయాలతో ఆమెను సత్కరించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు