100 నిరుపేద కుటుంబాలకు సరుకుల కిట్లు పంపిణీ

100 నిరుపేద కుటుంబాలకు సరుకుల కిట్లు పంపిణీ

హైదరాబాద్ మే 25 (ఇయ్యాల తెలంగాణ)
బహదూర్  నియోజక వర్గం లోని హోసింగ్ బోర్డు కాలనీ,కిషన్ బాగ్ తదితర ప్రాంతాలలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. AIMIM పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశాల మేరకు బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజం  ఖాన్  పర్యవేక్షణలో పలు ప్రాంతాలలో ఈ రోజు 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను స్థానిక కార్పొరేటర్  మహమ్మద్ సలీం నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లాక్ డౌన్ మూలంగా ఏంతో మంది నిరుపేద కుటుంబాలు పస్తులు ఉంటున్నారని ఎం ఐ ఎం పార్టీ అధినేత ఆదేశాల మేరకు నిరుపేదలకు అందుతున్న సహాయం గొప్ప కార్యమని గుర్తుచేశారు. పేద ప్రజలెవరూ పస్తులుండకూడదనేది ఎం ఐ ఎం ఉద్దేశమని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....