సిరిసిల్ల లో పర్యటించిన కెటిఆర్‌

సిరిసిల్ల లో పర్యటించిన కెటిఆర్‌

రాజన్న సిరిసిల్ల ,మే19 (ఇయ్యాల తెలంగాణ )::  రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాజన్న సిరిసిల్ల  జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లెల్ల  నుంచి ముస్తాబాద్‌ మధ్యలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన వంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, అధికారులు , పలువురు నాయకులు  పాల్గొన్నారు. ముస్తాబాద్‌ సెస్‌ నూతన భవనాన్ని, పోతుగల్‌ ` గండిలచ్చాపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన వంతెనను, కొండాపూర్‌ ` నారాయణపూర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల  లో అధికారులతో కేటీఆర్‌ సమావేశమై పలు  అంశాల
పై చర్చించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....