విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

విశాఖపట్నం జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ ):పెంచిన విద్యుత్‌ చార్జీలు, ట్రూ అప్‌ చార్జీ లు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ కంచరపా లెం మెట్టు వద్ద సిపిఐ నేతలు నిరసనకు దిగారు.అనం తరం కంచరపాలెం సబ్‌ స్టేషన్‌ ముట్టడికి ప్రయత్నించ డంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.దీంతో పోలీ సులు సిపిఐ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు కంచర పాలెం పోలీస్‌ స్టేషన్‌ తరలించారు.రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.స్మార్ట్‌ విూటర్ల ఏర్పాటు ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన నాయకులు … రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి మధ్యతరగతి, పేద ప్రజల పై భారాన్ని మోపుతోందని అన్నారు.ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల్లో అదనపు బారాల ను వేస్తున్నారని,విద్యుత్‌ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై 20 కోట్ల భారాన్ని మోపారని అన్నారు.విద్యుత్‌ చార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ఇప్పటివ రకు ఏడుసార్లు పెంచా రని,స్మార్ట్‌ విూటర్ల పేరుతో అవక తవక లకు పాల్పడుతున్నారని అన్నారు. పెంచిన 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....