రవీంద్రభారతిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకలు

హైదరాబాద్, నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) :  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా వేడుకల కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మొహమూద్ అలీ వి6 యాంకర్ చంద్రవ్వ తో పాటు ప్రముఖ సింగర్ కనకవ్వ పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య,  పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ గుండ్లపల్లి శీను ముదిరాజ్,  జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....