మళ్ళీ జగనే CM ..

 . 

అంబాజీపేట జులై 6,(ఇయ్యాల తెలంగాణ ):  సినీనటుడు సుమన్‌ ఏపీలో మళ్లీ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన సినీ నటుడు సుమన్‌ జోస్యం చెప్పారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు హీరో సుమన్‌ పూజలు జరిగిపారు. సుమన్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఏపీ లో మళ్ళీ జగనే సీఎం అవుతారు. ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు సిఎం ఎవరో కూడా తెలియని కన్ఫూజన్‌ లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెనుకబడిన కులాలు జగన్‌ వెంటే ఉన్నారు. జగన్‌ లా మేనిఫెస్టో అమలుచేసిన వారు భారతదేశంలో ఎవరు లేరు. నవరత్నాలు 95శాతం అమలు చేశారు. కరోన సమయంలో చేసిన సాయం ఎవరు మర్చిపోలేదని అయన అన్నారు. పుల్లేటికుర్రు లో శ్రీ చౌడేశ్వరి దేవి సమేత రామలింగేశ్వరి ఆలయంలో సుదర్శన యాగం లో అయన పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....