మత్స్యకారుల సంక్షేమ సంఘం కార్యవర్గం

హైదరాబాద్, డిసెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.  ఇందులో భాగంగా అసెంబ్లీ అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ముదిరాజ్ ప్రధాన కార్యదర్శిగా  కళ్యాణ్ ముదిరాజ్ కోశాధికారిగా  శ్రీధర్ ముదిరాజ్ లను  నియమించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోట పుష్పలత, ఎస్ నాగయ్య ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....