భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి

చార్మినార్, మార్చి 20 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని శనివారం అలహాబాద్ హై కోర్టు న్యాయమూర్తి సూర్య ప్రకాష్ కేసర్వాని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం ట్రస్టీ శశికళ స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శన భాగ్యం కలుగడం ఏంతో సంతోషదాయకంగా ఉన్నాడని జస్టీస్ సూర్య ప్రకాష్ కేసర్వాని పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....