భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ రాకేష్ శ్రీ వాస్తవ్

చార్మినార్, సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని అలహాబాద్ హై కోర్ట్ జస్టిస్ రాకేష్ శ్రీ వాస్తవ్ దర్శించుకున్నారు. శనివారం ఆయన సకుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని భాగ్యలక్ష్మీ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా ఆలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ ఆచారం ప్రకారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి శాలువాతో సత్కరించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....