భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం జులై 31, (ఇయ్యాల తెలంగాణ ):భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు తొలగించారు. సోమవారం ఉదయానికి గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులు, ధవళేశ్వరం వద్ద వరద ఇన్‌ ఫ్లో ఔట్‌ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు నమోదయయ్యాయి. అయితే, పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....