భద్రాచలంకు ఎగువన ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత డిశ్చార్జ్‌ స్థితి

.

శ్రీరాంసాగర్‌ 2,58,000 క్యూసెక్కులు.. 

ఎల్లంపల్లి 9,11,000 క్యూసెక్కులు.. 

మేడిగడ్డ 13,17,000 క్యూసెక్కులు..

భద్రాచలం జులై 28, (ఇయ్యాల తెలంగాణ ):గోదావరి క్యాచ్‌ మెంట్‌ ఏరియాలో.. మొన్న రాత్రి నుండి నిన్న ఉదయం వరకు…తెలంగాణ చరిత్రలో కని విని ఎరుగని వర్షాలు పడడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది… దీనితో అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు.గురువారం రాత్రి నుండి భద్రాచలంకు ఎగువన ఉన్న కాళేశ్వరం.. పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది.. 

 ఈ వరద నీటితో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం ఈ రాత్రికి 55 నుండి 60 అడుగుల మధ్య చేరుకునే అవకాశం ఉంది. గోదావరి క్యాచ్‌ మెంట్‌ ఏరియాల్లో, శుక్రవారం  మధ్యాహ్నం నుండి వర్షం తగ్గడం.. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం కొంచెం ఉపశమన

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....