ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన ఖరారు

వరంగల్‌ జులై 4, (ఇయ్యాల తెలంగాణ ):ప్రధాని మోదీ నరేంద్రల మోడీ వరంగల్‌ పర్యటన ఖరారయింది.  ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ను అధికారులు విడుదల చేసిరు.  మోదీ 8న ఉదయం దేశ రాజధాని ఢల్లీి లో బయలుదేరి ఉదయం  9.45 గంటలకి హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో వరంగల్కు బయల్దేరి  10.35కి వరంగల్‌ హెలిప్యాడ్కు చేరుకుంటారు.  10.45 నుంచి 11.20 వరకు వరంగల్లో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు బహిరంగసభలో మెదీ ప్రసంగిస్తారు. అనంతరం 12.15కి వరంగల్‌ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 1.10 గంటలకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌ పర్యటనకు ప్రధాని వెళతారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....