పేద కుటుంబాలకు సరుకులు పంపిణీ

పేద కుటుంబాలకు సరుకులు పంపిణీ

హైదరాబాద్, మే 15 : ఇయ్యాల తెలంగాణ

పాతనగరంలోని బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలోని 150 పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి పిలుపు మేరకు పలు పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బహదూర్ పుర శాసన సభ్యులు మోజం ఖాన్ ఆదేశాను సారం ఫలక్ నుమా డివిజన్ కార్పొరేటర్ తార బాయి మోతిలాల్ నాయక్ ఫాతిమా నగర్ వట్ట పల్లి పర్దా ఘాట్ ప్రాంతాల్లో సరుకులు పంపిణీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎం ఐ ఎం నాయకులు పాల్గొని నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ అయ్యేలా చూసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....