పిడుగుపడి ఇద్దరుమృతి

పల్నాడు అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ):పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల పరిధిలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. వారు వెళుతున్న మార్గంలో భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన చెట్టుకు అనుకొని వేసిన చిన్న పందిరిలోకి వెళ్లారు. పందిరి కింద ఉన్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడిరది. ఈ ప్రమాదంలో నరసరావుపేటకు పట్టణానికి చెందిన సయ్యద్‌ అవిూర్‌(29), నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన ఆలూరి ఆరోగ్యం(58) అక్కడికక్కడే మృతి చెందారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....