పభుత్వాసుపత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి

నెల్లూరు జులై 23, (ఇయ్యాల తెలంగాణ ):నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని  ఏమర్జెన్సీ వార్డులో ఒకేరోజు ఆరుగురు మృతి చెందారన్న వార్త కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఎంఐసియూ వార్డ్‌  లో ఒకే రోజు ఆరుగురు మృతి చెందడం సంచలనంగా మారింది. ఎమర్జెన్సి వార్ఫులోని రొగులకు ఆక్సిజన్‌ అందక చనిపోయారనే వార్త పట్టణంలో దవానంలా వ్యాపించింది.  అయితే ఆసుపత్రి  వైద్యులు మాత్రం ఆక్సిజన్‌ సరఫరా లో ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. వారంతా 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....