పంజాబ్‌లో పాకిస్థాన్‌ డ్రోన్‌ కలకలం.. పేల్చివేసిన బి ఎస్‌ ఫ్‌ దళాలు

జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ ):పంజాబ్‌లోని తర్న్‌తరన్‌ జిల్లాలో పాకిస్థాన్‌ డ్రోన్‌ కలకలం సృష్టించింది. లఖానా గ్రామంలో భద్రతా దళాలు డ్రోన్‌ను నేలకూల్చాయి. భారత గగన తలంలో ప్రవేశించిన పాకిస్థానీ డ్రోన్‌(ఆఏఎ మ్యాట్రిస్‌ 300 ఖీుఐ) ను ఃూఈ దళాలు పేల్చివేసినట్లు పంజాబ్‌ బి ఎస్‌ ఫ్‌  దళాలు తెలిపాయి.కాగా..జూన్‌ 22న ఫజిల్కా ప్రాంతంలో భద్రత దళాలు డ్రోన్‌, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారంతో ఫజిల్కా జిల్లాలోని జోధావాలా గ్రామంలోని సరిహద్దుల్లో 2 కిలోల హెరాయిన్‌, పాకిస్థానీ డ్రోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....