నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణి

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణి



హైదరాబాద్ , ఇయ్యాల తెలంగాణ మే 11 :
పాత నగరంలోని నిరుపేద కుటుంబాలకు  బి. జే.పి. పార్టీ  ఆధ్వర్యములో  ఈ రోజు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. పాతబస్తీ బి జె పి నాయకులు  సి.హెచ్ . రూప్ రాజ్  ఆధ్వర్యంలో లోప్రజలకు కావలసిన  కిరాణా నిత్యావసరాల కిట్లను పంచడం జరిగింది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంస్థ నుండి అందవలసిన పి.ఎఫ్. ఇ.ఎస్. ఐ. వసతులు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో అరవింద్ ఎస్. ఐ., రాజేష్ ,ధీరజ్ ,మోకాల వెంకటేష్ , దుర్గేశ్ గౌడ్ ,మహేష్ ,భాను ,కన్వీనర్ రఘు  పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....