నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ చిన్నారి మృతి

 

కాకినాడ ఆగష్టు 15, (ఇయ్యాల తెలంగాణ ):కాకినాడ తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో స్వతంత్ర దినోత్సవం రోజు విషాదం చోటు చేసుకుంది. తోటల్లో అడవి పందులు వేటాడేందుకు లోడ్‌ చేసి ఉన్న నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ అయి ధన్యశ్రీ (4) ఛాతీ లోకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి విగత జీవిగా పడి ఉండటంతో తల్లి తండ్రులు బోరున విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతికి కారకుడైన వ్యక్తిని అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....