దుర్గమ్మను దర్శించుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ జులై 14, (ఇయ్యాల తెలంగాణ ): ఇంద్రకీలాద్రి అమ్మవారిని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆమె సకుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేదపండితులు దంపతులకు వేదాశీర్వచనం చేసారు. తరువాత ఆలయ అధికారులు, పండితులు అమ్మవారి ప్రసాదం అందించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....