చిరుత దాడిలో గొర్రెలు మృతి

అనంతపురం ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ):కంబదూరు మండలం అచ్చంపల్లి లో గొర్రెల మంద పై చిరుత దాడి చేసింది. ఘటనలో చిరుత 25 గొర్రెలను చంపివేసింది. అచ్చంపల్లి శివార్లలో గొర్రెల మంద కు యజమాని కాపలా లేని సమయంలో  చిరుత దాడి జరిపింది. 25 గొర్రెలు మృతి చెందడం తో రూ.3 లక్షల నష్టం జరిగిందని గొర్రెల మంద యజమాని ఉప్పర మారెన్న  వెల్లడిరచాడు. వన్యప్రాణుల నుండి తమను, తమ గొర్రెలను కాపాడుతూ నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని అటవీశాఖ, రెవిన్యూ అధికారులకు రైతు మారెన్న కోరాడు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....