చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మను దర్శించుకున్న Addl. సెషన్ జడ్జీ

హైదరాబాద్, ఆగస్టు 30 (ఇయ్యాల తెలంగాణ)

 చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని సోమవారం ఢిల్లీ అడిషనల్ సెషన్ జడ్జి అశోక్ అగర్వాల్  దర్శించుకున్నారు.secretary of NALSAR  విధులు నిర్వహిస్తున్న ఆయన అమ్మవారి ఆశీర్వచనాలు పొందడం ఆనందంగా ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. 

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....