చార్మినార్ అమ్మని దర్శించుకున్న 2వ అడిషనల్ చీఫ్ జడ్జి

హైదరాబాద్ , డిసెంబర్ 10 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని శుక్రవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ 2వ అడిషనల్ చీఫ్ జడ్జి ప్రభాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ట్రస్టీ శశికళ శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి కరుణతో  భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం చాల సంతోషకరమని జడ్జి ప్రభాకర్ రావు అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....