ఘనంగా రాంనాథ్ కోవింద్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని క్రాంతి ప్రజా సంఘ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాంనాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు అఖిల భారత కోలి సమాజ్ ఉపాధ్యక్షులు ఆర్. భూపతి క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ్ అధ్యక్షులు బి. మురళి ముదిరాజ్ అఖిల భారత కోలి సమాజ్ ఎక్సుక్యూటివ్ సభ్యులు పి.వెంకటేశ్వర్ ముదిరాజ్ తో పాటు ఎస్. నాగరాజ్ ముదిరాజ్, హనుమంత్ రావు ముదిరాజ్, రాందాస్ అశోక్ ముదిరాజ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....