గుండెపోటులో SI మృతి

భీమవరం జులై 3 (ఇయ్యాల తెలంగాణ );భీమవరం సిసిఎస్‌ లో ఎస్సై  గా విధులు నిర్వహిస్తున్న ఎ.నాగేశ్వరరావు బుధవారం ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.మంగళవారం  రాత్రి గస్తీ విధులు నిర్వహించి స్వంతకారులో ఇంటికి చేరిన కొంతసేపటికి కారులోనే మృతి చెందారు. అయనది  విజయవాడ సింగ్‌ నగర్‌. పార్థివ దేహాన్ని అంత్యక్రియలు నిమిత్తం మృతుడి  స్వగ్రామం తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....