కోలాహ మానంగా ఎం.ఆర్.పి.ఎస్ నాయకుని పుట్టిన రోజు వేడుకలు

కోలాహ మానంగా పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్ మే 15 ఇయ్యాల తెలంగాణ 
ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు, నరసింహ స్వామి పుట్టిన రోజు వేడుకలు కోలాహమానంగా జరిగాయి. ఈ రోజు నరసింహ స్వామి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎస్సీ,ఎస్టీ సభ్యులు కె. రాములు శాలువాతో ఆశీర్వచనాలు అందించడం జరిగింది. ఈ మేరకు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరారు. దళితుల కోసం శ్రమిస్తున్న నరసింహ స్వామి సేవలపై కొనియాడారు.నిరంతరం పేద ప్రజల పక్షాన నిలిచే ఇతనికి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించేలా చేయాలనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....