ఈటెల రాజేందర్ కు సన్మానం

హైదరాబాద్, నవంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ఈటెల రాజేందర్ ఎల్లవేళలా ముందుంటారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ ను ఘనంగా సన్మానించారు. ఈటెలను సన్మానించిన వారిలో ప్రభాకర్ ముదిరాజ్,పి. వెంకటేశ్వర్ రావు ముదిరాజ్, ఎస్. నాగయ్య, మురళి ముదిరాజ్, కె. శ్రీనివాస్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....