ఇంకా చిక్కని చిరుత – కొనసాగుతున్న గాలింపు

చిరుత ఎక్కడ ? దొరకదా నీ జాడ ?

 

కొనసాగుతున్న గాలింపు చర్యలు

 హైదరాబాద్‌,మే15(ఇయ్యాల తెలంగాణ ): రాజేంద్రనగర్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి`కాటేదాన్‌ ప్రధాన రహదారి హైవే రోడ్డు పక్కన గురువారం గాయాతో కనిపించిన చిరుత ఆచూకి ఇంకా చిక్కలేదు. దానికోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి అధికాయి శ్రమిస్తున్నా చిరుత ఆచూకీ భించలేదు. సవిూపంలోని రైల్వే స్టేషన్‌ పక్కన చెట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. క్వకుర్తి పరిసర ప్రాంతాల్లో తప్పించుకున్న చిరుత ఇదే అయి ఉంటుందని, శంషాబాద్‌ అటవీ ప్రాంతం విూదుగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరుత ఇంకా దొరక్కపోవడంతో స్థానికు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అధికాయి స్థానికును హెచ్చరించారు. డ్రోన్‌ కెమెరా సాయంతో ఆ ప్రాంతమంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.కాగా చిరుతపులికి సంబంధించిన అడుగును అధికాయి గుర్తించారు. కాగా అడుగు ఆధారంగా చిరుత ఫాంహౌస్‌ లోనే ఉన్నట్లు తొస్తుంది. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నైట్‌ విజన్‌ కెమెరాతో పాటు ట్రాప్‌ కెమెరా ఫీడ్‌ ఆధారంగా అధికాయి చిరుత ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లతో పాటు ప్రత్యేక వల ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటవీశాఖకు చెందిన షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాగైనా సరే చిరుతను పట్టుకొని తీరుతామని అధికాయి వ్లెడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....