ఆయేషాతో ముగిసిన ధవన్‌ వైవాహిక జీవితం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8 (ఇయ్యాల తెలంగాణ):  టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ తన ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికాడు. ఈ విషయాన్ని ధవన్‌ భార్య, 46 ఏళ్ల ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. భారత సంతతికి చెందిన మెల్‌బోర్న్‌ బాక్సర్‌ ఆయేషాను 35 ఏళ్ల ధవన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. ధవన్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఆయేషాకు అంతకుముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని ధవన్‌ పెళ్లి సమయంలో దత్తత తీసుకోవడం తెలిసిందే. ఇక ధవన్‌`ఆయేషా జోడీకి 2014లో ఒక మగబిడ్డ పుట్టాడు. అతడి పేరు జోరావర్‌ ధవన్‌.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....